Pages


Tuesday 20 November 2012

ప్రజా సమస్యలఫై స్పందన లేని ప్రభుత్వం -12-10-2012


సడలని సంకల్పం-15-05-2012 







వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశం....28-11-2011    

అమనాం పంచాయతిలో గల జీరుపేట & నర్సయ్యపేట గ్రామాల్లో   వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నాయకులు పీ.ఉమారాణి & కె.రాజాబాబు హాజరైనారు.కార్యక్రమంలో  టిడిపి & కాంగ్రెస్ పార్టీ నుండి వంద మంది కార్యకర్తలను పార్టీలోకి కండువాలు వేసి నాయకులు ఉమారాణి & కె.రాజాబాబు ఆహ్వానించారు.
ఈ సందర్భముగా ఉమారాణి గారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపి & కాంగ్రెస్ లకు డిపాజిట్లు కూడా రావు అని అన్నారు. 
అమనాం జీరుపేట & నర్సయ్యపేట గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు చేస్తున్న కృషిని అభినందించారు.కె.రాజాబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ ఓర్వలేక టిడిపి & కాంగ్రెస్ లు కుట్రలు పన్నుతున్నాయని దుయ్యబట్టారు.

అమనాం పంచాయతిలోని రైతులను అదైర్యపడవద్దని

మంచి రోజులు దగ్గరలో ఉన్నాయని దైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమానికి నాయకులు రఘురాంరెడ్డి,జివి.రమణ,కె.గౌరిశంకర్ 

రెడ్డి,ఎన్.గౌరీ సి.హెచ్.సూర్య నారాయణ,కె.నరసింహా,జీరు 

శ్రీను,కె.ఈశ్వర్ రావు,ఎ.మంగరాజు,కాదారి.రాజు,గండి బోయీన 

గురువులు,జీరు అప్పల రెడ్డి,నక్కెళ్ళ నారయణరావు,నక్కెళ్ళ 

సూరి,కర్రి నర్శింగరావు,కె.నారాయణ రావు,కె.శివ 

కుమార్,ముక్కాళ్ళ దంతేశ్వర్రావు,సి.హెచ్.రమణ,వి.అప్పన్న

సి.హెచ్.చిట్టిబాబు,జె.శ్రీను,& వందలాది మంది కార్యకర్తలు 

పాలుగొన్నారు. 
                    
   

    

           


No comments:

Post a Comment